- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మునుగోడుకు ఉప ఎన్నిక రావడానికి కారణం ఇదే: గుత్తా
by GSrikanth |
దిశ, వెబ్డెస్క్: మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ కీలక నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్డెస్క్: మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ కీలక నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు కోరుకుంటే రాలేదని అన్నారు. కేవలం రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బై పోల్లో రాజగోపాల్ రెడ్డి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.
Next Story






